భక్తులు తెల్లవారుజాము నుంచే కొండకు రావడం కనిపించింది. మెట్ల మార్గంలో భక్తులు పూజ చేశారు.స్వామి సన్నిధిలో మర్రిచెట్టు వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలుపోసి పూజలు చేశారు.
భక్తులు తెల్లవారుజాము నుంచే కొండకు రావడం కనిపించింది. మెట్ల మార్గంలో భక్తులు పూజ చేశారు.స్వామి సన్నిధిలో మర్రిచెట్టు వద్ద మహిళలు కార్తీకదీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు.నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు పుట్టలో పాలుపోసి పూజలు చేశారు.