ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బిందె తీర్ధంతో మహాశివరాత్రి వేడుక ప్రారంభం అయ్యింది. అభిషేకం అనంతరం స్వామికి అలంకరణ చేశారు. రెండు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు.
ఈరోజు తెల్లవారుజామున ఒంటి గంటకు బిందె తీర్ధంతో మహాశివరాత్రి వేడుక ప్రారంభం అయ్యింది. అభిషేకం అనంతరం స్వామికి అలంకరణ చేశారు. రెండు గంటల నుంచి దర్శనానికి భక్తులను అనుమతించారు.