నల్లపాడు నుంచి గుంతకల్లు వరకు రైల్వే విద్యుత్ లైన్ నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే నరసరావుపేట రైల్వే స్టేషన్ వరకు లైన్ నిర్మాణం పూర్తయ్యింది.
సభాపతి కోడెల శివప్రసాదరావు గారు చొరవ తీసుకొని తాత్కాలికంగా విద్యుత్ తీగలను తొలగించడానికి ప్రయత్నిస్తారని ఆశిద్దాం.